మహరాష్ట్రలో రైలు ప్రమాదం: తప్పిన ప్రాణనష్టం
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రైలు ప్రమాదం జరిగిన మరునాడే మహరాష్ట్రలో మరో ప్రమాదం చోటుచేసుకొంది. కుర్లా అంబర్ నాథ్ లోకల్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు ట్రాక్ నుండి దూరంగా వెళ్ళాయి.
మహారాష్ట్ర :మహారాష్ట్రలోని లోకల్ ఇవాళ తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే ఈ లైన్ ప్రయాణించే రైళ్ళన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి.ట్రాక్ మరమత్తులను యుద్ద ప్రాతిపదికన చేపట్టారు అధికారులు.
కుర్లా అంబర్ నాథ్ రైలు ఇవాళ తెల్లవారుజామున కళ్యాణ్ విఠల్ వాడీ ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలుకు చెందిన 5 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.

పట్టాలు తప్పడంతో కళ్యాణ్. కర్జాత్ మార్గంలో రైళ్ళ రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఈ మార్గంలో రైళ్ళ రాకపోకలను నిలిపివేశారు.అయితే ఐదు బోగీలు పట్టాలు తప్పినా ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రైలు ప్రమాదం జరిగిన మరునాడే మహారాష్ట్రలో ఈ రైలు ప్రమాదం చోటుచేసుకొంది. అయితే మహారాష్ట్ర రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు చెబుతున్నారు.ట్రాక్ మరమ్మత్తు పనులను కొనసాగిస్తున్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications