ఎన్కౌంటర్: మావోయిస్టుల కాల్పుల్లో 7గురు పోలీసులు మృతి, 10మందికి గాయాలు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పిడిమిలేరు వద్ద శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎస్టీఎఫ్ పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు ఎస్టీఎఫ్ పోలీసులు మరణించగా, 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

క్షతగాత్రులను రాయపూర్ ఆస్పత్రికి తరలించారు. సుకుమా సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. పలువురు ఎస్టీఎఫ్ పోలీసులను మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం.
కాగా, మావోయిస్టుల ఏరివేతకే ఎస్టీఎఫ్ పోలీసు బలగాలు పని చేస్తున్నాయి.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications