Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుల్మార్గ్ లో ప్రమాదంలో 7గురు పర్యాటకులు మృతి

జమ్మూకాశ్మీర్ లోని గుల్మార్గ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. కేబుల్ కార్ల తీగలపై చెట్లు విరిగిపడడంతో ఏడుగురు పర్యాటకులు మరణించారు.

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లోని గుల్మార్గ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. కేబుల్ కార్ల తీగలపై చెట్లు విరిగిపడడంతో ఏడుగురు పర్యాటకులు మరణించారు.

గొడౌటా టవర్స్ మధ్య ఉన్న కేబుల్ కార్ల తీగలు దెబ్బతిన్నాయి. సహయకచర్యలు చేపట్టేందుకు సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొన్నాయి.

 7 Killed As Tree Falls Between Cable Car Towers In Jammu And Kashmir's Gulmarg

ఈ ప్రమాదంతో కేబుల్ కార్ల సర్వీసును తాత్కాలికంగా నిలిపివేశారు. గుల్మార్గ్ లోని హిమపర్వత సోయగాలు ఎంతో మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తుంటారు.

పెనుగాలుల కారణంగా కేబుల్ కార్ల తీగలపై ఆదివారం నాడు చెట్లు విరిగిపడి ఈ ప్రమాదం చోటుచేసుకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+