గుల్మార్గ్ లో ప్రమాదంలో 7గురు పర్యాటకులు మృతి
జమ్మూకాశ్మీర్ లోని గుల్మార్గ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. కేబుల్ కార్ల తీగలపై చెట్లు విరిగిపడడంతో ఏడుగురు పర్యాటకులు మరణించారు.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లోని గుల్మార్గ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. కేబుల్ కార్ల తీగలపై చెట్లు విరిగిపడడంతో ఏడుగురు పర్యాటకులు మరణించారు.
గొడౌటా టవర్స్ మధ్య ఉన్న కేబుల్ కార్ల తీగలు దెబ్బతిన్నాయి. సహయకచర్యలు చేపట్టేందుకు సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొన్నాయి.

ఈ ప్రమాదంతో కేబుల్ కార్ల సర్వీసును తాత్కాలికంగా నిలిపివేశారు. గుల్మార్గ్ లోని హిమపర్వత సోయగాలు ఎంతో మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తుంటారు.
పెనుగాలుల కారణంగా కేబుల్ కార్ల తీగలపై ఆదివారం నాడు చెట్లు విరిగిపడి ఈ ప్రమాదం చోటుచేసుకొంది.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications