ప్రధాని మోదీపై 72 ఏళ్ల నిషేధం విధించాలి , అఖిలేష్ యాదవ్
తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారన్న ప్రధాని మోడి వ్యాఖ్యలపై యూపి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు మోడిపై నిషేధించాలని ఆయన అన్నారు.
ఇటివల ఎన్నికల్లో అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన పలువురిపై ఎన్నికల సంఘం 72 గంటలపాటు ప్రచారం చేయకుండా నిషేధించిందని, అయితే ప్రధాని మోదీని మాత్రం 72 గంటలు కాకుండా 72 ఏళ్లపాటు రాజకీయాల నుండి నిషేధించాలంటూ కొరారు. కాగా ప్రధానివి సిగ్గుమాలిన వ్యాఖ్యలని పేర్కోన్నారు.

More From
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications