ఈశాన్యరాష్ట్రాల్లో వరదలు: 85 మంది మృతి, వేల ఎకరాల్లో పంట వేస్ట్
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ప్రదేశ్, మణిపూర్ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వరదల కారణంగా సంభవించిన ప్రమాదాల వల్ల దాదాపు 85 మంది మృతి చెందారు.
గౌహతి: ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ప్రదేశ్, మణిపూర్ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వరదల కారణంగా సంభవించిన ప్రమాదాల వల్ల దాదాపు 85 మంది మృతి చెందారు.
అస్సాంలో వరద పరిస్థితిపై కేంద్ర మంత్రి రిజుజు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. వరదల కారణంగా సంభవించిన నష్టంపై మంత్రి రిజుజు కేంద్రానికి నివేదిక అందజేయనున్నారు.

వరదల కారణంగా వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆయా రాష్ట్రాల్లోని వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. 58 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది.
అస్సాంలో వరద పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోగౌనోవాల్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications