మోడీ అభ్యర్థిత్వం: రైటర్ జావెద్ అక్తర్ సంచలన వ్యాఖ్య

ఈ నేపథ్యంలో అక్తర్ సామాజిక వెబ్ సైట్ ట్విట్టర్లో స్పందించారు. కొందరు ఇడియట్స్ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడాన్ని జాతి వ్యతిరేక యాక్టివిటీగా చెబుతున్నారని, అలా అయితే వారు 90 శాతం మంది భారతీయులను దేశ ద్రోహులుగా చెబుతున్నారా అని ప్రశ్నించారు.
మోడీని వ్యతిరేకించే వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరించినట్లయితే దేశంలో 90 శాతం మంది ఆయనను వ్యతిరేకిస్తున్నారని, వారంతా దేశ ద్రోహులవుతారా అని ట్విట్టర్లో ప్రశ్నించారు.
తనకు మోడీ అభిమానుల నుండి అసభ్యకర సందేశాలు వచ్చాయని, వాటిని చూస్తే వారి 'లో క్వాలిటీ' అర్థమవుతోందని ట్వీట్ చేశారు. మోడీ మంచి ప్రధానమంత్రి కాలేడని గతంలో అక్తర్ అన్నారు.
అయితే జావెద్ అక్తర్ వ్యాఖ్యలు నరేంద్ర మోడీ అభిమానులకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. పాట్నాలోని హూంకార్ ర్యాలీ సమయంలో మోడీ చరిత్రను వక్రీకరించారని అక్తర్ ఇంతకుముందు జావెద్ అక్తర్ విమర్శలు చేశారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications