ఘోరం: భార్యను ముక్కలుగా నరికేసి, నదిలో పడేశాడు
బెళగావి: కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అతి కిరాతకంగా ఓ వ్యక్తి తన భార్యను ముక్కలు ముక్కులుగా నరికేశాడు. ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
కోచేరి గ్రామంలో ఆగస్టు 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా మంగళవారం రాత్రి వెలుగుచూసింది. నిందితుడు అరుణ్ మద్గమ్ తన నేరాన్ని అంగీకరించాడు.

తన భార్య అక్కుటాయి మద్గమ్(49)ను ముక్కలుగా నరికేసి ఓ సంచిలో వేసి హిరణ్యకేసి నదిలో పడేసినట్లు వివరించాడు. తనను ఎప్పుడూ వేధింపులకు గురిచేసేదని, అందుకే ఆమెను చంపినట్లు నిందితుడు అరుణ్ చెప్పాడు.
కాగా, వరకట్నం కోసం వేధింపులకు గురిచేసి అక్కుటాయిని ఆమె భర్త అరుణ్ దారుణంగా చంపేశాడని బాధితురాలి సోదరుడు ఆరోపించాడు. అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications