ఘోరం: భార్యను ముక్కలుగా నరికేసి, నదిలో పడేశాడు
బెళగావి: కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అతి కిరాతకంగా ఓ వ్యక్తి తన భార్యను ముక్కలు ముక్కులుగా నరికేశాడు. ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
కోచేరి గ్రామంలో ఆగస్టు 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా మంగళవారం రాత్రి వెలుగుచూసింది. నిందితుడు అరుణ్ మద్గమ్ తన నేరాన్ని అంగీకరించాడు.

తన భార్య అక్కుటాయి మద్గమ్(49)ను ముక్కలుగా నరికేసి ఓ సంచిలో వేసి హిరణ్యకేసి నదిలో పడేసినట్లు వివరించాడు. తనను ఎప్పుడూ వేధింపులకు గురిచేసేదని, అందుకే ఆమెను చంపినట్లు నిందితుడు అరుణ్ చెప్పాడు.
కాగా, వరకట్నం కోసం వేధింపులకు గురిచేసి అక్కుటాయిని ఆమె భర్త అరుణ్ దారుణంగా చంపేశాడని బాధితురాలి సోదరుడు ఆరోపించాడు. అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
More From
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications