కశ్మీర్, అనంతనాగ్ జిల్లాలో కొనసాగుతున్న కాల్పులు...మరో జవాను మృతి..
ఉగ్రవాదులను ఏరివేసేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సీర్పీఎఫ్తోపాటు జమ్మ,కశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ కోనసాగుతోంది. ఈనేపథ్యంలోనే సోమవారం నుండి ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో అనంతనాగ్ జిల్లాలో వాగ్ హోం ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ చేస్తన్న పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరపారు. ఈ కాల్పుల్లో సోమవారంఓ ఆర్మీమేజర్ సైతం మృత్యువాత పడగా మంగళవారం తెల్లవారుజామున కూడ మరో సైనికుడు కూడ ఉగ్రవాద దాడుల్లో మృత్యువాత పడ్డాడు..
దీంతో గత రాత్రీ నుండి కొనసాగుతున్న కాల్పుల్లో జవాన్ కూడ మృత్యువాత పడగా మరోక జవాను గాయల పాలయినట్టు తెలుస్తోంది. మరోవైపు కాల్పుల నేపథ్యంలోనే ఇద్దరు లేదా ముగ్గురు టెర్రరిస్టులు చనిపోయి ఉండవచ్చని చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే జమ్ము కశ్మీర్లో హై పీవోకే వెంట హై అలర్ట్ కొనసాగుతుంది. దీంతోపాటు సోమవారం సాయంత్రం పుల్వామా జిల్లాలోని ఉగ్రవాదులు పోలీసు వాహనంపై దాడులు చేశారు.

ఇటివల కశ్మీర్లోని ఎన్కౌంటర్లో చనిపోయిన తీవ్రవాది జకీర్ మూస మృతికి నిరసనగా ప్రతికారదాడులకు తీర్చుకునేందుకు ఉగ్రవాద సంస్థలు సిద్దంగా ఉన్నాయనే సమాచారం మేరకు కశ్మీర్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కశ్మీర్ తీవ్రవాదీ బుర్హాన్ వాణి ప్రధాన అనుచరుడు జకీర్ మూస మే 24న జరిగిన భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో మృత్యువాత పడ్డాడు. దీంతో ఆ ఎన్కౌంటర్కు నిరసనగా పలు చోట్ల ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications