ఆధార్ లింకింగ్పై సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు నేడు
న్యూఢిల్లీ: ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలును ఆధార్ కార్డుతో ముడిపెట్టటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అనుబంధ వ్యాజ్యాలపై మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారానికి రిజర్వు చేసింది.
గురువారం ఈ అంశంపై దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన అనుకూల, వ్యతిరేక వాదనలు వినిన తర్వాత ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెలువరించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్ ఈ ధర్మాసనం సభ్యులుగా ఉన్నారు.

అన్ని రకాల సేవలకు ఆధార్ అనుసంధాన గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకూ పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన పిటిషన్లపై తుది విచారణ జనవరి 17న జరుగుతుందని ధర్మాసనం వెల్లడించింది.
మొబైల్ ఫోన్లతో ఆధార్ అనుసంధాన గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న ముగుస్తుందన్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సూచనను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications