శశికళను కలిసిన అతిలోక సుందరి శ్రీదేవి: రహస్యంగా ?
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అలనాటి అందాల తార, అతిలోకసుందరి శ్రీదేవి అన్నారు. జయలలిత లేని లోటును తమిళనాడు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని శ్రీదేవి చెప్పారు.
చెన్నైలోని మెరినా బీచ్ లోని జయలలిత సమాధి దగ్గర శ్రీదేవి నివాళులు అర్పించారు. జయలలితతో తనకు ఉన్న అనుబంధాన్ని శ్రీదేవి గుర్తు చేసుకున్నారు. జయలలిత సమాధి దగ్గర ఒక్కసారిగా శ్రీదేవి ఉద్వేగానికి గురైనారు.

అనంతరం శ్రీదేవి నేరుగా పోయెస్ గార్డెన్ చేరుకుని జయలలిత నెచ్చెలి శశికళను కలుసుకుని ధైర్యం చెప్పారు. ఇదే సమయంలో శ్రీదేవి, శశికళ చాలసేపు మాట్లాడుకున్నారు. ఆసమయంలో ఇతరులను లొపలికి అనుమతించలేదు. సినీరంగం నుంచి ప్రముఖలు ఎవ్వరూ ఇప్పటి వరకే శశికళను కలువలేదు.
సినీరంగానికి చెందిన ప్రముఖులలో కేవలం ఒక్క శ్రీదేవి మాత్రం మొదటి సారి శశికళను కలుసుకున్నారు. ఇప్పటి వరకూ ప్రముఖ నటీనటులు ఎవ్వరూ శశికళను కలవలేదు. అందరూ జయలలిత సమాధి దగ్గర నివాళులు అర్పించి అటు నుంచి అటే వెళ్లిపోయారు. ఇప్పుడు శ్రీదేవి నేరుగా పోయెస్ గార్గెన్ చేరుకుని శశికళను కలవడంతో అన్నాడీఎంకేలో అప్పుడే చర్చ మొదలైయ్యింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications