అర్ధరాత్రి నగరంలో బైక్పై రైడ్: నెటిజన్ల విమర్శ, కిరణ్ బేడీ చురక
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ శుక్రవారం రాత్రి మరో మహిళతో కలిసి బైక్పై నగరంలో పర్యటించారు. నగరంలో మహిళల భద్రత ఎలా ఉందో తెలుసుకోవటానికి ఈ పర్యటన జరిపానని, పరిస్థితులు సంతృప్తికరంగానే ఉన్నా
పుదుచ్చేరి: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ శుక్రవారం రాత్రి మరో మహిళతో కలిసి బైక్పై నగరంలో పర్యటించారు. నగరంలో మహిళల భద్రత ఎలా ఉందో తెలుసుకోవటానికి ఈ పర్యటన జరిపానని, పరిస్థితులు సంతృప్తికరంగానే ఉన్నాయని శనివారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇలాంటి పర్యటనలు భద్రత లేని ప్రాంతాల్లో మరింత భద్రత పెంచేందుకు ఉపయోగపడుతాయన్నారు. అదే సమయంలో, బైక్ నడిపిన మహిళతో పాటు, కిరణ్ బేడీకి హెల్మెట్ లేకపోవడంపై విమర్శలు వచ్చాయి.

హెల్మెట్ ధరించడం మంచిది కదా మేడమ్ అంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. మీ భద్రత కూడా ముఖ్యమేనని పేర్కొన్నాడు. భద్రత గురించి తెలుసుకోవడానికి రాత్రి పూట పర్యటించడం మంచిదే కానీ హెల్మెట్ ఎక్కడ మేడమ్ అంటూ మరో వ్యక్తి ట్వీట్ చేశాడు.
దీనిపై కిరణ్ బేడీ కౌంటర్ ఇచ్చారు. ఇద్దరు మహిళలు స్కూటీపై అర్ధరాత్రి ఎలా వెళ్తున్నారో చూడండి.. హెల్మెట్ కాదని ఆమె నెటిజన్లకు చురకలంటించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications