ప్రభుత్వం నాదే: 10మందితో గవర్నర్ను కలిసిన శశికళ
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ గురువారం రాత్రి ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావును కలిశారు.
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ గురువారం రాత్రి ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావును కలిశారు. 130 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని చెప్పిన ఆమె 8 మంది మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలతో ఆయనను కలిశారు.
ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనకు అనుమతివ్వాలని కోరారు. అరగంటపాటు గవర్నర్తో భేటీ అయ్యారు. గవర్నర్తో భేటీ అనంతరం శశికళ ఉత్సాహంగా కనిపించడానికి ప్రయత్నించారు.

తనకు ఉన్న సంఖ్యా బలాన్ని, శాసన సభా పక్ష నేతగా ఎన్నికైన విషయాన్ని శశికళ గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. శశికళ అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎన్నికయిన అనంతరం.. ముఖ్యమంత్రి పదవి చేపట్టే ముందు పన్నీరు సెల్వం రివర్స్ అయ్యారు.
శశికళ గవర్నర్ను కలిసే ముందు చెన్నైలోని మెరీనా బీచ్ తీరంలో దివంగత జయలలిత సమాధి వద్ద పుష్పగుచ్ఛంతో నివాళులు అర్పించారు. అక్కడి నుంచి రాజ్ భవన్ చేరుకున్నారు. జయ సమాధి వద్ద భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications