పుణె రియల్టర్ నుంచి హెలికాప్టర్ స్వాధీనం..
రూ.34 వేల కోట్ల విలువైన దివాన్ హౌసింగ్ ఫైనాన్సింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ స్కాంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. పుణేలో నిందితుడు, ప్రాపర్టీ బిల్డర్ అవినాష్ భోసాలేకు చెందిన ఓ ప్రాంగణంలోనూ సీబీఐ అధికారులు తనిఖీ చేపట్టారు. అక్కడ హ్యాంగర్ తరహాలో నిర్మితమైన పెద్ద హాలులో నిలిపివున్న ఓ అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ను చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.

ఆ హాలులో అన్నీ పాప్ సంగీతానికి సంబంధించి పోస్టర్లు ఉన్నాయి. బ్యాంకు ఫ్రాడ్ కేసులో సీబీఐ ఇప్పటికే డీహెచ్ఎఫ్ఎల్ ఉన్నతాధికారులు కపిల్ వాధ్వాన్, దీపక్ వాధ్వాన్ తదితరులపై సీబీఐ చార్జిషీట్లు నమోదు చేసింది. 17 బ్యాంకులతో కూడిన కన్సార్టియంను వారు మోసగించి రూ.34,615 కోట్ల మేర రుణాలను దారిమళ్లించారని ఆరోపణలు వచ్చాయి.
వారు పలు షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. సమాంతర ఆడిట్ వ్యవస్థను కూడా సిద్ధం చేసినట్టు వెల్లడైంది. లేని వ్యక్తులకు నకిలీ లోన్లు ఇవ్వడం ద్వారా డీహెచ్ఎఫ్ఎల్లోని పబ్లిక్ ఫండ్స్ కాజేసేందుకు పథకరచన చేసినట్టు గుర్తించారు. వారి పన్నగాన్ని ఆదిలోనే బ్రేకులు వేశారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications