తమిళనాడు ఎన్నికలు: తెలుగులో జయలలిత పార్టీ ప్రచారం
చెన్నై: తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. పార్టీలు కొన్నిచొట్ల తెలుగులోనూ ప్రచారం చేస్తున్నాయి.
ఆవడి నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు అన్నాడీఎంకే అభ్యర్థి 'మాఫోయ్' పాండియరాజన్ తెలుగులోనూ ఎన్నికల ప్రచార కరపత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. అన్నివర్గాల వారికీ దగ్గరయ్యేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

అన్ని భాషల ప్రజలు నియోజకవర్గంలో ఉండటంతో తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ, ఆంగ్లంలో ఈ కరపత్రాలను ముద్రించారు. ప్రచారం చేసే ప్రాంతానికి తగ్గట్టు వాటిని పంపిణీ చేస్తున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆ భాష వాటినే పంచి పెడుతున్నారు.
More From
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications