తమిళనాడు ఎన్నికలు: తెలుగులో జయలలిత పార్టీ ప్రచారం
చెన్నై: తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. పార్టీలు కొన్నిచొట్ల తెలుగులోనూ ప్రచారం చేస్తున్నాయి.
ఆవడి నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు అన్నాడీఎంకే అభ్యర్థి 'మాఫోయ్' పాండియరాజన్ తెలుగులోనూ ఎన్నికల ప్రచార కరపత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. అన్నివర్గాల వారికీ దగ్గరయ్యేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

అన్ని భాషల ప్రజలు నియోజకవర్గంలో ఉండటంతో తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ, ఆంగ్లంలో ఈ కరపత్రాలను ముద్రించారు. ప్రచారం చేసే ప్రాంతానికి తగ్గట్టు వాటిని పంపిణీ చేస్తున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆ భాష వాటినే పంచి పెడుతున్నారు.
More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications