ఎయిర్ఏషియా మరో బడ్జెట్ ఆఫర్: రూ. 599కే టికెట్
న్యూఢిల్లీ: బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ప్రయాణికుల కోసం మరో మంచి ఆఫర్తో ముందుకొచ్చింది. ముందస్తు బుకింగ్లపై అన్ని ఛార్జీలు కలిపి రూ. 599 ప్రారంభ ధరతో విమాన టికెట్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.
ఈ ఆఫర్ సెప్టెంబర్ 11 వరకు అందుబాటులో ఉండనుంది. 2017, ఫిబ్రవరి 6 నుంచి 2017 అక్టోబర్ 28 మధ్య ఎయిర్ఏషియా దేశీయ మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రస్తుత ఈ ఆఫర్ ప్రకారం.. గౌహతి-ఇంఫాల్కు అన్ని ఛార్జీలు కలిపి విమాన టికెట్ ధర రూ. 599గా ఉంది.
దీంతోపాటు, బెంగళూరు నుంచి కొచ్చీకి రూ. 899, గోవాకు రూ. 1,099, విశాఖపట్నానికి రూ. 1,199, ఢిల్లీకి రూ. 2,299, పుణెకు రూ. 1,299గా టికెట్ ధరలుగా ఉండనున్నాయి.

అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే వారికి కూడా ఎయిర్ఏషియా.. ముందస్తు టికెట్లపై డిస్కౌంట్ ప్రకటించింది. ఆఫర్ కింద కొచ్చి నుంచి కౌలాలంపూర్కు టికెట్ ధర రూ. 3,399గా ఉండనుంది. అయితే ఈ ఆఫర్ కింద ఎన్ని సీట్లను కేటాయించబోతోందన్న విషయాన్ని మాత్రం ఎయిర్ఏషియా వెల్లడించలేదు.
గత రెండేళ్లపాటు స్వల్ప నష్టాల్లో నడిచిన ఎయిర్ఏషియా.. గత జూన్లో మాత్రం తన ఆదాయాన్ని 73శాతం పెరిగి రూ. 189కోట్లకు చేరుకుంది. కాగా, ఎయిర్ఏషియా ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమర్ అంబ్రోల్ మాట్లాడుతూ.. ఎయిర్లైన్స్ మరింతగా విస్తరించనున్నట్లు తెలిపారు.
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications