ఇంటికొచ్చి కాఫీ తాగి.. స్నేహితురాలిపై ఆత్యాచారం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఫేస్బుక్లో పరిచయాలు కొంత మందికి స్నేహితులను పరిచయం చేస్తే.. మరికొంత మందికి చేదు అనుభవాలను మిగిల్చింది. ఫేస్బుక్లో స్నేహితుడిగా భావించి అమాయకంగా స్నేహిం చేసిన ఓ మహిళ అత్యాచారం కాబడింది.
వివరాల్లోకి వెళితే రాజస్ధాన్ రాష్ట్రంలోని అజ్మీర్లో ఉంటున్న ఓ 28 ఏళ్ల మహిళకు షఫీ అలియాస్ షేక్ అనే వ్యక్తి ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. ఆ మహిళతో మాటలు కలిపేందుకు తనకు వివాహం కాలేదని.. నాగౌర్ జిల్లాలోని ఆదర్శనగర్లో ఉంటున్నానని చెప్పాడు.

ఇద్దరూ ఫేస్బుక్లో చాటింగ్ చేసుకోవడంతో పాటు కొన్ని రోజుల తర్వాత ఫోన్ నెంబర్లను ఒకరికిఒకరు మార్చుకున్నారు. వాట్సఫ్ ద్వారా ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. గత వారం మహిళ కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో షఫీ నేరుగా ఆ మహిళ ఇంటికి వచ్చాడు.
స్నేహితుడిగా భావించిన ఆ మహిళ షఫీకి కాఫీ ఇచ్చింది. ఈ సమయంలో ఒంటరిగా ఉన్న ఆ మహిళపై అత్యాచారం చేశాడు. దీంతో చేసేది ఏమీ లేక ఆ మహిళ రాంగంజ్ పోలీసులను ఆశ్రయించింది. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications