'ఆడవాళ్లు ఆ పని మొదలుపెడితే..! మగాళ్ల సంగతి ఇక అంతే'
ముంబై : ఆడవాళ్లు కూడా పరువు హత్యలకు సిద్దపడితే.. చాలామంది మగవాళ్ల జీవితాలకు ఫుల్ స్టాప్ పడినట్లేనని పేర్కొన్నాడు బాలీవుడ్ నటుడు అలీ జాఫర్. సోదరుడి చేతిలో పరువు హత్యకు గురైన పాక్ వివాదస్పద మోడల్ కందిల్ బలోచ్ హత్యోదంతంపై ట్విట్టర్ లో స్పందించి జాఫర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
పరువు పేరుతో మహిళలు కూడా చంపడానికి సిద్దపడితే.. మనలో చాలామంది మగవాళ్లు చచ్చిపోవాల్సిందే అని చెప్పుకొచ్చాడు జాఫర్. అయితే పాక్ అంతటా పరిస్థితులు మరీ అంత దారుణంగా ఏం లేవంటూ అభిప్రాయపడ్డాడు జాఫర్.

ఇంకా అతను మాట్లాడుతూ.. నేనో ఆశావాదిని.. ఎప్పుడూ ఒకేలాగా ఉంటాను. నేను చాలా రొమాంటిక్ కూడా.. అయితే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండగడం కూడా నాకు తెలుసు . మీ అందరికీ తెలుసు.. పెషావర్ ఘటన తర్వాత రేపటి మీద ఆశను రేకెత్తిస్తూ నేనో పాట కూడా పాడాను..అంటూ తన అభిప్రాయాలను వెల్లడించాడు.
అలాగే పాక్ సినిమా ఇండస్ట్రీ గురించి ప్రస్తావించిన జాఫర్.. పాకిస్తాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రోజురోజుకు వృద్ది చెందుతోందని పేర్కొన్నాడు. పాక్ లో మంచి ప్రతిభావంతులు కూడా ఉన్నారని, ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ది చెందడం శుభపరిణామం అని సంతోషం వ్యక్తం చేశాడు జాఫర్.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications