బిజెపితో విభేదాలు: శివసేన అధినేతతో మమతా బెనర్జీ భేటీ
శివసేన అధినేత ఉద్దవ్ థాకరేతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం భేటీ అయ్యారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో ఉద్దవ్ తనయుడు ఆదిత్య థాకరే ఉ
ముంబై: శివసేన అధినేత ఉద్దవ్ థాకరేతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం భేటీ అయ్యారు.
దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో ఉద్దవ్ తనయుడు ఆదిత్య థాకరే ఉన్నారు.

కాగా, ఇటీవల బిజెపి, శివసేనల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మహారాష్ట్ర మఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ నేపథ్యంలో వీరి కలయిక చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications