Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ.100 ఇవ్వలేదని వ్యక్తిని రైలు కింద పడేశాడు

లక్నో: ఓ బిచ్చగాడు తాను అడిగిన వంద రూపాయలు ఇవ్వలేదనే కోపంతో ప్రయాణికుడితో పాటు రైలు కిందకి దూకాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో ని ఫాఫుండ్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఫుండ్‌ రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌ మీద సర్వేశ్‌కుమార్‌ అనే ప్రయాణికుడు రైలు కోసం వేచివున్నాడు. అటుగా వచ్చిన ఓ బిచ్చగాడు సర్వేశ్‌కుమార్‌ని రూ.100 ఇవ్వమని అడిగాడు. అందుకు సర్వేశ్‌ కుమార్‌ నిరాకరించాడు.

Angry over denying Rs 100, beggar jumps with man in front of a running train; both dead

దీంతో ఆగ్రహించిన బిచ్చగాడు సర్వేశ్‌ని పట్టుకుని అప్పుడే వస్తున్న రైలు కిందకి దూకేశాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.

డబ్బివ్వలేదని బిచ్చగాడు సర్వేశ్‌తో అసభ్యంగా మాట్లాడాడని, అతని ప్రవర్తనకు విసుగుచెందిన సర్వేశ్‌ సాయం కోసం చూస్తున్నాడని ఇంతలో ఈ ఘోరం జరిగిపోయిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ విషయమై పోలీసులు విచారణ చేపట్టగా ఆ బిచ్చగాడికి మతిస్థిమితం సరిగ్గా లేదని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+