4 కిలోలు తగ్గిన అన్నా హజారే, కేంద్రం దూతగా వచ్చిన గిరీష్ మహాజన్
న్యూఢిల్లీ: కేంద్రంలో లోక్పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న అన్నాహజారే చేపట్టిన నిరవధిక దీక్ష కొనసాగుతోంది. సోమవారం నాలుగు రోజుల దీక్ష అనంతరం ఆయన నాలుగు కిలోలు తగ్గారు. రక్తపోటు సాధారణంగా ఉందని ఆయన సహాయకుడు దత్తా చెప్పారు.
మార్చి 23వ తేదీ నుంచి ఢిల్లీలోని రాంలీలా మైదానంలో హజారే దీక్ష చేస్తున్నారు. ఆయన డిమాండ్లలో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస ధర కల్పించాలన్న అంశం కూడా ఉంది. గత ఏడేళ్లుగా ఆయన అవినీతి వ్యతిరేక ఉద్యమం నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా, అన్నాహజారే వద్దకు మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ సోమవారం వచ్చారు. ఆయన కేంద్రం దూతగా వచ్చారు. అన్నా హజారే డిమాండ్లలో చాలావరకు ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ఆయన బహుశా మంగళవారం తన నిరవధిక నిరాహార దీక్షను విరమించుకోవచ్చని మహాజన్ చెప్పారు.
More From
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications