ఎపి అసెంబ్లీ ఎన్నికల వాయిదా పుకార్లపై ఈసి ఆగ్రహం

దాంతో లోకసభ ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, రెండు రాష్ట్రాలు మనుగడలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి ఆరు నెలల పాటు శాసనసభ ఎన్నికలు వాయిదా పడుతాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
శాసనసభ పదవీకాలం ముగిసే లోగా ఎన్నికలు నిర్వహిస్తామని ఈసి వర్గాలు స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించినా గడువులోగా ఎన్నికలు నిర్వహిస్తామని అంటున్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం గురించి తెలిసివారెవరూ ఎన్నికలు వాయిదా పడుతాయని మాట్లాడబోరని ఈసి వర్గాలంటున్నాయి.
రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మార్పులూ చేర్పులకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని కూడా ఈసి వర్గాలు చెప్పాయి. ఈలోగా రెండు రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చేలాగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా చూడాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొహంతీతో రెండు రాష్ట్రాలను వెంటనే ఉనికిలోకి తేవడానికి జరిగిన ఏర్పాట్లపై రేపు బుధవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరపనున్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications