పెట్రేగిపోయిన ఉగ్రమూకలు, మైన్ బ్లాస్ట్.. జవాను మృతి
ఉగ్రమూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. సరిహద్దుల్లో దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. వారికి భద్రతా దళాలు ధీటుగానే సమాధానం చెబుతున్నాయి. ఇవాళ మరొసారి ఉగ్ర మూకలు పెట్రేగిపోయారు. మైన్ బ్లాస్ట్ చేశారు. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి గల మాన్కొట్ సెక్టార్ వద్ద మైన్ బ్లాస్ట్ చేశారు. దీంతో భారత ఆర్మీ జవాను ఒకరు చనిపోయారు. మరికొందరు గాయపడి ఉంటారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Recommended Video
DRDO : New Generation Akash-NG Missile Successfully Tested In Odisha's Balasore | Oneindia Telugu

More From
-
రూ.11000 లోపు "శాంసంగ్" నుంచి టాప్ 3 బెస్ట్ మొబైల్స్ ఇవే..? -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్












Click it and Unblock the Notifications