Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్మీలో 8వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆర్మీవెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 8వేల పీజీటీ/టీజీటీ/పీఆర్‌టీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 22 సెప్టెంబర్ 2019.

సంస్థ పేరు: ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ
పోస్టు పేరు: పీజీటీ/టీజీటీ/పీఆర్‌టీ
పోస్టుల సంఖ్య: 8000
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 22 సెప్టెంబర్ 2019

విద్యార్హతలు: బీఈడీ, పీజీ

Army Welfare Education Society recruitment 2019 apply for 8000 Various Vacancies

వయస్సు:
అనుభవం లేని వారు: 40 ఏళ్లలోపు
అనుభవం ఉన్నవారు: 57 ఏళ్లలోపు

ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్టు, ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు: రూ.500/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 సెప్టెంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 22 సెప్టెంబర్ 2019

మరిన్ని వివరాలకు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+