మోదీ సర్కార్ కీలక అడుగు- ఆర్మీలో ఆత్మనిర్భర్ - 101 విదేశీ వెపన్స్, వస్తువులపై ఆంక్షలు
'ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా రక్షణ శాఖ అతి పెద్ద నిర్ణయాన్ని తీసుకుంది. ఆయుధాలు, యుద్ధ సామాగ్రి కలిపి మొత్తం 101 రకాల వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్నాం. నిర్ణీత గడువులోపే ఈ నిర్ణయాన్ని అమలుచేస్తాం. ఇకపై రక్షణ పరికరాల్ని మనమే తయారు చేసుకుందుకు ఇదెంతో ఉపకరిస్తుంది''అని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.
Recommended Video
కరోనా అనంతర పరిస్థితుల్లో దేశ ఆర్థిక, తయారీ రంగం తిరిగి కోలుకునేలా, స్వదేశీ ఉత్పత్తులకు పెద్ద పీట వేస్తూ ప్రధాని మోదీ ''ఆత్మనిర్భర్ భారత్'' నినాదం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టెలికాం సహా పలు శాఖలు విదేశీ దిగుమతులపై ఆంక్షలు విధించగా.. ఇప్పుడు రక్షణ శాఖ సైతం ఆత్మనిర్భర్ నినాదాన్ని అందిపుచ్చుకుంది. శాఖా పరంగా ఇదొక చరిత్రాత్మక ముందడుగని మంత్రి రాజ్ నాథ్ అన్నారు.

రక్షణ శాఖ ఆంక్షలు విధించనున్న 101 వస్తువుల జాబితాలో.. ఆర్టిలరీ గన్స్, అసాల్ట్ రైఫిల్స్, సోనార్ సిస్టమ్స్, ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్టులు, లైట్ వెహికల్స్, రాడార్ల వంటి కీలక సంపత్తి కూడా ఉండటం గమనార్హం. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులకు విపరీతంగా అవకాశం కల్పించడం, ఇటీవలే ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ ఫైటర్ జెట్స్ కు ఎక్కువ ధర చెల్లించారనే విమర్శలు వస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు విదేశీ వస్తువుల దిగుమతలుపై మోదీ సర్కార్ ఆంక్షలు విధించడం కీలకంగా మారింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications