దాన ధర్మాలు: నెంబర్వన్ స్ధానంలో విప్రో ఫౌండర్ అజిమ్ ప్రేమ్జీ
న్యూఢిల్లీ: విప్రో వ్యవస్ధాపకుడు అజిమ్ ప్రేమ్జీ తన వ్యక్తిగత సంపద నుంచి రూ. 12,316 కోట్ల నిధులను దానధర్మాల కోసం వెచ్చించి నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్నారు. బెంగుళూరుకు చెందిన 69ఏళ్ల ఈ పారిశ్రామిక వేత్త దాన ధర్మాలు చేయడంలో ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
ఏప్రిల్ 2013 నుంచి అక్టోబర్ 2014 వరకు కేవలం ఒకటిన్నర ఏడాదిలోనే ఇంత పెద్ద మొత్తం మేరకు దాతృత్వం ప్రదర్శించడం విశేషం. భారత్లో పెద్ద మొత్తంలో వితరణ చేసిన వ్యక్తుల్లో అజిమ్ ప్రేమ్జీ టాప్ అంటూ చైనాకు చెందిన 'ద హరూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్' పేర్కొంది.

ఈ జాబితాలో విప్రో అధినేతకు నెంబర్ వన్ ర్యాంకు కేటాయించింది. వేదాంత రిసోర్సెస్ సంస్ధ అధిపతి అనిల్ అగర్వాల్ రూ. 1796 కోట్ల మేరకు దానధర్మాలు చేసి రెండో స్ధానంలో ఉన్నారు. రెండో స్ధానంలో ఉన్న అనిల్ అగర్వాల్తో పోల్చితే అజిమ్ ప్రేమ్జీ ఆరు రెట్లు అధికంగా వితరణ చేయడం విశేషం.
హెచ్సీఎల్ వ్వవస్ధాపకుడు శివ నాడార్ రూ. 1,136 కోట్లు, రతన్ టాటా రూ. 620 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ రూ. 603 కోట్లు దాన ధర్మాలు చేసి తర్వాతి స్ధానాల్లో ఉన్నారు. నీలకనీలు రూ. 500 కోట్లు వితరణ చేసి ఆరవ స్ధానంలో ఉన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications