స్నేహితుడి హత్య కేసులో బిటెక్ విద్యార్థికి జీవిత ఖైదు

19 ఏప్రిల్ 2012న షహర్ నగర్కు చెందిన జాగ్రత్ మొరదాబాద్కు చెందిన తన స్నేహితుడు సంతాను పైన కత్తితో దాడి చేశాడు. కళాశాల వార్షికోత్సవం సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. జాగ్రత్ కత్తితో దాడి చేశాడు.
గాయాలపాలైన సంతానును ఆసుపత్రికి తరలించారు. సంతాను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో గురువారం జిల్లా కోర్టు జాగ్రత్కు జీవిత ఖైదుతో పాటు రూ.50వేల జరిమానా విధించింది.
యానాంలో మత్స్యకారుడి గల్లంతు
గౌతమి గోదావరి ఒడ్డున శివంబాత్ వద్ద వీరబాబు అనే ఇరవై మూడేళ్ల మత్స్యకారుడు శుక్రవారం గల్లంతయ్యాడు. తుఫాను కారణంగా గోదావరిలో అలలు ఉధృతి ఎక్కువగా ఉండటంతో వీరబాబుకి చెందిన పడవ తాడు తెగి కొట్టుకుపోతుండగా దానిని తీసుకు వచ్చేందుకు వీరబాబు ప్రయత్నించి గల్లంతయ్యాడు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications