బాలాసోర్ రైలు ప్రమాదం: ‘తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లాడు ఏడ్చిఏడ్చి ప్రాణాలొదిలాడు’

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కలవరపరిచే దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ప్రమాదం జరిగిన తర్వాత బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

ఈ బోగీల కింద చిక్కుకున్న కొందరు ప్రయాణికులు ప్రాణాలు విడిచారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ప్రమాదాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాలను మనం ఈ వీడియోలో చూద్దాం...

కోరమండల్ రైలు ప్రమాదం

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+