బ్యాంకు ఖాతాలకు ఏప్రిల్ 30లోపుగా ఆధార్ లింక్ చేయాలి, లేకపోతే ఇక అంతే.....
కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాదారులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకొంది.ఈ నెల 30వ, తేదిలోపుగా బ్యాంక్ ఖాతాలకు ఆధార్ వివరాలను అనుసంధానం చేయాలని ఆదాయపు పన్నుశాఖ ఆదేశించింది.
న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాదారులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకొంది.ఈ నెల 30వ, తేదిలోపుగా బ్యాంక్ ఖాతాలకు ఆధార్ వివరాలను అనుసంధానం చేయాలని ఆదాయపు పన్నుశాఖ ఆదేశించింది.
ఈ నెల 30వ, తేదిలోపుగా ఆధార్ ను బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేయకపోతే ఆయా బ్యాంక్ ఖాతాలను బ్లాక చేస్తామని హెచ్చరించింది. అంతేకాదు జూలై 2014 నుండి ఆగష్ట్ 2015 లోపు బ్యాంక్ ఖాతా తెరిచిన వారు ఆధార్ వివరాలతో పాటు కెవైసీ వివరాలను కూడ ఆయా బ్యాంకుకు సమర్పించాలని సూచించింది.

విదేశీ పన్నుల అమలు చట్టానికి లోబడే ఖాతాదారులు స్వచ్ఛంధంగా ముందుకు రావాలని ఐటీశాఖ కోరింది.ఈ డెడ్ లైన్ కు లోబడి అందరూ వివరాలు సమర్పించాలని లేని పక్షంలో ఖాతాను బ్లాక్ చేస్తామని హెచ్చరించింది.
ఆ తర్వాత బ్యాంకు ఖాతాల నుండి ఎటువంటి లావాదేవీలకు అవకాశం ఉండదని ఐటీ శాఖ తేల్చి చెప్పింది. సదరు బ్యాంకులు కూడ ఈ మేరకు ఖాతాదారులను అప్రమత్తం చేయాలని సూచించింది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications