మహారాష్ట్రలో ఘర్షణలు: ఆరెస్సెస్-బీజేపీపై రాహుల్ గాంధీ నిప్పులు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కుల ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంపై కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. బీజేపీ, ఆరెస్సెస్లపై విరుచుకుపడ్డారు.
భారతీయ సమాజంలో దళితులు అట్టడుగున ఉండాలన్నదే భారతదేశం పట్ల ఆరెస్సెస్/బీజేపీల ఫాసిస్ట్ విజన్ మూలస్తంభమని విమర్శించారు. ఉణ, రోహిత్ వేముల, ఇప్పుడు భీమా-కొరెగావ్ ప్రతిఘటనకు శక్తిమంతమైన సంకేతాలు అన్నారు.

పుణేలో సోమవారం చోటుచేసుకున్న కుల ఘర్షణలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత వర్గాలు మంగళవారం చేపట్టిన ముంబై బంద్ హింసాత్మకంగా మారింది.
భీమా కొరేగావ్ పోరాటానికి 200 ఏళ్లు అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు సోమవారం లక్షల మంది దళితులు హాజరయ్యారు. ఈ సమయంలో దళిత, మరాఠా వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఒక వ్యక్తి మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.
More From
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications