పెను విషాదం: చెరువులోకి దూసుకెళ్లిన బస్సు, 50మంది మృతి
పాట్నా: బీహార్ రాష్ట్రంలో సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మధుబని ప్రాంతంలో ఓ బస్సు అదుపుతప్పి రహదారికి సమీపంలోని చెరువులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 50 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం.
మధుబని నుంచి సీతామర్హికి వెళ్తుండగా పాట్నాకు 180 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఓ మహిళతోపాటు నలుగురు ప్రయాణికులను బయటికి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

ప్రమాద సమయంలో బస్సులో 55మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. డ్రైవర్ అదుపుతప్పి బస్సును చెరువులోనికి తీసుకెళ్లాడని, సుమారు 25ఫీట్ల లోతులో బస్సు పడిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
బస్సులోని ప్రయాణికులను బయటికి తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన వెంటనే సమీపంలోని గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకు సహాయక చర్యలు పాల్గొన్నారు.
More From
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications