మరికొన్ని గంటల్లో థర్డ్ ఫేజ్ పోలింగ్: లౌరియా నుంచి బరిలో వినయ్, ముచ్చటగా మూడోసారి..
మూడో విడత బీహర్ పోలింగ్ మరికొన్ని గంటల్లో జరగనుంది. అయితే గెలుపొటములపై ఉత్కంఠ నెలకొంది. చంపారన్ జిల్లా లౌరియా నుంచి బీజేపీ అభ్యర్థి వినయ్ బీహరీ బరిలో ఉన్నారు. ఇక్కడ 2010 నుంచి వినయ్ గెలుచుకుంటూ వస్తోన్నారు. ఈ సారి కూడా విజయంపై ఆయన ధీమాతో ఉన్నారు. ట్రెండ్స్ కూడా ఆయనకు అనుకూలంగానే ఉన్నాయి.
2010లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందారు. 2015లో మాత్రం బీజేపీ నుంచి బరిలోకి దిగి.. విజయం సాధించారు. ఈ సారి కూడా బీజేపీ తరఫున పోటీకి దిగారు. ఇక్కడ ఆర్జేడీ నుంచి శంభు తివారీ, బీఎస్పీ నుంచి రన్ కౌశల్ ప్రతాప్ సింగ్ బరిలో ఉన్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం లౌరియాలో 4 లక్షల 8 వేల 179 మంది ఉన్నారు. ఇక్కడ ఎస్టీలు 13.3, ఎస్సీలు 1.43 శాతం ఉన్నారు. 2 లక్షల 56 వేల 48 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో లక్ష 37 వేల 451 మంది పురుషులు, లక్ష 18 వేల 586 మంది మహిళలు ఉన్నారు. 11 మంది థర్డ్ జెండర్ ఉన్నారు.
2015లో వినయ్కు 57 వేల 351 ఓట్లు వచ్చాయి. ఇందులో 40.47 శాతం ఓటు షేర్ ఉంది. ఆర్జేడీ అభ్యర్థి రాన్ కౌశల్ ప్రతాప్ 17 వేల 573 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రతాప్కు 39 వేల 778 ఓట్లు వచ్చాయి. 28 శాతం ఓటు షేర్ ఉంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications