కృష్ణుడు వేషధారణలో బీహర్ మంత్రి, కొత్త సంవత్సర వేడుకలు
కృష్ణుడి వేషధారణలో ఆర్ జె డి చీఫ్ లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కృస్ణుడి వేషధారణలో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.
పాట్నా :బీహర్ మంత్రి కృష్ణుడి వేషధారణలో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. తనకు తన సన్నిహితులు ఈ వస్త్రాలను బహుకరించారని ఆర్ జె డి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటించారు.
ఆర్ జె డి అధినేత తనయులు ఇద్దరూ బీహర్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒకు డిప్యూటీ సిఎంగా, మరోకరు మంత్రిగా కొనసాగుతున్నారు.అయితే నితీష్ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్న తేజ్ ప్రతాప్ యాదవ్ వినూత్నంగా కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆయన సన్నిహితులు కృష్ణుడి వేషధారణకు సంబందించిన దుస్తులను పిల్లనగ్రోవిని ఆయనకు బహుకరించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అయితే నూతన సంవత్సర వేడుకల కోసం ఆయన తన సన్నిహితులు ఇచ్చిన కృష్ణుడి వేషదారణ వస్త్రాలను ధరించి పిల్లనగ్రోవిని ఊదుతున్నట్టుగా ఫోటోలకు ఫోజులిచ్చాడు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications