తమిళనాడులో సంచలనం- అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు.. సీఎం అభ్యర్థి ఆయనే
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తామని అమిత్ షా స్పష్టంచేశారు.
ఈ మేరకు అమిత్ షా అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో కలిసి చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్నాడీఎంకే నేత పళనిస్వామి నేతృత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తామని అమిత్ షా ఈ మేరకు ప్రకటించారు. ఈ మేరకు తమ కూటమి సీఎం అభ్యర్థిగా అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని ప్రకటించారు అమిత్ షా.

ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. అధికారం, సీట్ల పంపకాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాలను జోక్యం చేసుకోమని అమిత్ షా పేర్కొన్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications