అసెంబ్లీలో జాతీయ గీతానికి అవమానం, గవర్నర్ క్షమాపణకు డిమాండ్
జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలో జాతీయ గీతానికి అవమానం జరిగిందని బీజేపీ శాసన సభ్యుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలో జాతీయ గీతానికి అవమానం జరిగిందని బీజేపీ శాసన సభ్యుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేషనలిస్ట్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు అవమానించాయని ధ్వజమెత్తారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విపక్షాలు జాతీయ గీతాన్ని అవమానించాయన్నారు. అందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.

ఉభయ సభల నుద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్ వోహ్రా సభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న అశాంతి గురించి విపక్ష కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు పీడీపీ-భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు.
దాంతో గవర్నర్ తన ప్రసంగాన్ని అర్థాంతరంగా ముగించారు. మరో పక్క జాతీయ గీతాలాపన జరుగుతుండగా గవర్నర్ వెళ్లిపోవడం, ప్రతిపక్షాలు ఆందోళన చేయడంపై బీజేపీ మండిపడింది. ఇది జాతీయ గీతానికి తీరని అవమానమని, విపక్ష కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, గవర్నర్ క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ ఎమ్మెల్యే రవీందర్ రైనా డిమాండ్చేశారు.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications