మోడీ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో ఎంపి రాజీనామా
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) లోకసభ సభ్యుడు నానా పటోలే తన రాజీనామాపై పెదవి విప్పారు. ఆయన మహారాష్ట్రలోని గోండియా నియోజకవర్గంనుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శుక్రవారం నుంచే ఆయన రాజీనామా అమలులోకి వస్తుందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి
తన రాజీనామాను సమర్పిస్తూ ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. నోట్ల రద్దు, జిఎస్టీలపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేసారు.

తాను రాజీనామా చేయడానికి 14 కారణాలను చూపుతూ ఆయన లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్కు లేఖ రాశారు. బిజెపి తిరుగుబాటు ఎంపి అయిన ఆయన రైతుల సమస్యలపై ప్రభుత్వం మీద బహిరంగ విమర్శలు చేస్తున్నారు.
ఆయన అక్టోబర్లో శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాకరేను కలిశారు. తాను ఎప్పటికప్పుడు ప్రధానికి సమస్యలను వినిపిస్తున్నప్పటికీ పట్టించకోవడం లేదని ఆయన అన్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications