నటి రాధిక కుమారస్వామి ఇంట్లో దొంగతనానికి ప్లాన్చేసి
బెంగళూరు: కర్నాటక పోలీసులు రెండు రోజుల క్రితం ఏడుగురు పెప్పర్ రాబర్స్ను అరెస్టు చేశారు. వారు జూన్ 21న హాందేలు ప్రాంతంలోను ఓ గోడౌన్ నుండి రూ.8.5 లక్షల పెప్పర్ను దొంగిలించారు. అయితే, విచారణలో వారు రాధికా కుమారస్వామి ఇంట్లో దొంగతనానికి ప్లాన్ చేసినట్లుగా తేలింది.
బంత్వాల్లోని సాలెత్తూర్లో గల ప్రముఖ కన్నడ నటి, రాధికా కుమారస్వామి ఇంట్లో దొంగతనం చేయాలని వారు పథకం రచించారట. రాధికా కుమారస్వామి కుటుంబ సభ్యులతో అక్కడి ఇంట్లో ఉంటోంది. అయితే, ఆ ప్రణాళిక అమలుకు ముందే పోలీసులు వారిని అరెస్టు చేశారు.

పోలీసులు నిందితులను ఏడుగురుని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. వారి నుండి ఒక మహింద్రా స్కార్పియో, సుమో గ్రాండ్ వెహికిల్, రెండు పొడవైన కత్తులు, నాలుగు చాకులు, రెండు ఇనుప కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మూదబిద్రి పోలీసులు అరెస్టు చేశారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications