కొచ్చి షిప్ యార్డ్ లో పేలుడు: ఐదు మంది మృతి, ఓఎన్ జీసీ షిప్ లో, ఏం జరిగింది!
కొచ్చి: కేరళలోని కొచ్చి షిప్ యార్డ్ లో మంగళవారం భారీ పేలుడు సంభవించి ఐదు మంది మరణించారు. 11 మందికి తీవ్రగాయాలు కావడంతో వెంటనే బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.

మంగళవారం మద్యాహ్నం కొచ్చి షిప్ యార్డ్ లోని ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్ జీసీ)కి చెందిన సాగర్ భూషణ్ షిప్ లో పేలుడు సంభవించింది. విషయం తెలుసుకున్న బాంబు నిర్వీర్యదళం, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు.


షిప్ లో మరమత్తులు చేసే వాటర్ ట్యాంక్ దగ్గర పేలుడు సంభవించిందని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. పేలుడుకు కచ్చితమైన సమాచారం తెలియడం లేదని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. షిప్ లకు మరమత్తులు చెయ్యడానికి కొచ్చి షిప్ యార్డ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ముందుజాగ్రత్త చర్యగా కొచ్చి షిప్ యార్డ్ ను తాత్కాలికంగా మూసివేశారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications