గోఎయిర్ విమానంకు బాంబు బెదిరింపు కాల్: శ్రీనగర్లోనే నిలిచిపోయిన ప్లేన్, తనిఖీ
న్యూఢిల్లీ: విమానం లోపల బాంబు ఉందని టెలిఫోన్ కాల్ హెచ్చరికతో.. ఢిల్లీకి వెళ్లాల్సిన గోఎయిర్ విమానాన్ని సోమవారం శ్రీనగర్లో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపు కాల్ నేపథ్యంలో విమానాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు. అయితే, విమానంలో ఏమీ దొరకలేదని కాశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.
విమానంలో బాంబు ఉందని మరో ప్రైవేట్ క్యారియర్ సూపర్వైజర్కు కాల్ రావడంతో గోఎయిర్ విమానం తిరిగి ఢిల్లీకి వెళ్లాలని భావించినా.. శ్రీనగర్ ఎయిర్ టెర్మినల్ వద్ద నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

ఢిల్లీకి కాల్ ఫాలో అయ్యిందని, ఆ పాయింట్ నుంచి నెంబర్ ఆఫ్ చేయబడిందని వారు చెప్పారు. పోలీసులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారని, ఎయిర్ టెర్మినల్ కార్యకలాపాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతున్నాయని విజయ్ కుమార్ తెలిపారు.
కాగా, ఇటీవల కొందరు ఆకయితాయిలు ఇలాంటి ఫోన్లు చేస్తున్నారు. అయితే, నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఉండటంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications