బీఎస్ఎఫ్ కమాండెంట్ అరెస్ట్, రూ. 47లక్షలు సీజ్
న్యూఢిల్లీ/తిరువనంతపురం: భారీ మొత్తంలో నగదు రహస్యంగా తరలిస్తున్న ఓ బీఎస్ఎఫ్ కమాండెంట్ను సీబీఐ అధికారులు వలపన్ని అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పనిచేస్తున్న బీఎస్ఎఫ్ కమాండెంట్ జిబు డి.మాథ్యూను కేరళలోని అలప్పుజా వద్ద అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

ఓ అవినీతి కేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు ఆయనపై నిఘా వేశారు. మంగళవారం అలప్పజాలో షాలిమార్ ఎక్స్ప్రెస్ రైలు దిగగానే ఆయనను .. ఏడుగురు సభ్యుల సీబీఐ బృందం అతన్ని చుట్టుముట్టింది. ట్రాలీ బ్యాగ్ను చెక్ చేస్తామని వారించినా అతను వినలేదు.
దీంతో సీబీఐ బృందం అతన్ని అరెస్ట్ చేసి, దగ్గరలో ఉన్న హోటల్కు తీసుకువెళ్లి బ్యాగ్ను తెరిచింది. అరెస్టు సమయంలో జిబు వద్ద రూ.47 లక్షల మేర నగదు ఉన్నట్టు సమాచారం. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ.. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో విచారణ చేపట్టింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications