ఒకేరోజు 8వేల మందిపై కేసులు.. సీఏఏ నిరసనలపై చెన్నై సీపీ సీరియస్ యాక్షన్
పౌరసత్వ సవరణ, ఎన్ఆర్సీ చట్టాలను రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలతోపాటు అదే స్థాయిలో కేసుల నమోదు, అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తమిళనాడులోనైతే ఒకే రోజు ఏకంగా 8వేల మందిపై కేసులు నమోదు కావడం గమనార్హం. అనుమతి నిరాకరించినా లెక్కచేయకుండా సోమవారం చెన్నై సిటీలో భారీ ప్రదర్శన చేసిన డీఎంకే, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలపై చెన్నై పోలీస్ కమిషనర్ తీవ్రచర్యలకు దిగారు.
పౌరసత్వ సవరణ చట్టం ఎఫెక్ట్ : ముస్లిం కుటుంబాలకు పోలీసుల వేధింపులు
సీపీ
ఎం
చెప్పారంటే..
డీఎంకే
చీఫ్
ఎంకే
స్టాలిన్,
ఆ
పార్టీ
యూత్
వింగ్
నాయకుడు
ఉదయనిధి
స్టాలిన్,
కాంగ్రెస్
ఎంపీ
పి.చిదంబరం,
ఎండీఎంకే
నేత
వైగో
తదితర
ముఖ్యులతోపాటు
ఆయా
పార్టీలకు
చెందిన
8వేల
మందిపై
కేసులు
నమోదుచేసినట్లు
చెన్నై
సిటీ
పోలీస్
కమిషనర్
ఏకే
విశ్వనాథన్
మద్రాస్
హైకోర్టుకు
తెలిపారు.
నిరసన
యాత్ర
శాంతియుతంగానే
ముగిసినప్పటికీ,
పోలీసుల
ఆదేశాల్ని
లెక్కచేయకుండా,
చట్టాన్ని
ఉల్లంఘించిన
కారణంగానే
నాయకులు,
కార్యకర్తలపై
కేసులు
పెట్టామని
సీపీ
చెప్పారు.
వేలల్లో
కేసులు..
వందలకొద్దీ
అరెస్టులు
సీఏఏ,
ఎన్ఆర్సీ
చట్టాలకు
వ్యతిరేకంగా
అన్ని
రాష్ట్రాల్లో
నిరసనలు
జరుగుతుండటంతో
పెద్ద
సంఖ్యలో
కేసులు
నమోదవుతున్నాయి.
మహారాష్ట్రలో
సోమవారం
నాటికి
12వేల
మంది
నిరసనకారులపై
కేసులు
నమోదుకాగా,
104
మంది
అరెస్టయ్యారు.
అస్సాంలో
244
కేసులకు
సంబంధించి
393
మందిని
అరెస్టు
చేసినట్లు
ఆ
రాష్ట్ర
ఆర్థిక
మంత్రి
హింత
బిశ్వాస్
చెప్పారు.
యూపీలోనూ
అరెస్టుల
సంఖ్య
భారీగానే
ఉంది.