పీఎన్బీ స్కాంలో కీలక పరిణామం: నీరవ్ మోడీపై తొలి ఛార్జీషీటు
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణంలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. పీఎన్బీ స్కాంకు సంబంధించి ప్రధాన నిందితుడు నగల వ్యాపారి నీరవ్ మోడీ, బ్యాంక్ అధికారులు, ఇతర సిబ్బందిపై సీబీఐ తొలి ఛార్జీషీటును నమోదు చేసింది.
ముంబై కోర్టులో ఈ ఛార్జీషీటును దాఖలు చేసింది. పీఎన్బీ మాజీ ఎండీ, సీఈఓ, ప్రస్తుతం అలహాబాద్ బ్యాంకు సీఎండీ ఉషా అనంత సుబ్రమణియన్, తదితర టాప్ అధికారులపై అభియోగాలు నమోదు చేసింది. సుమారు 400కోట్ల రూపాయల తప్పుడు ఎల్ఓయూలు జారీ చేశారని సీబీఐ తన ఛార్జీషీటులో పేర్కొంది.

Recommended Video

కాగా, 2011-18 సంవత్సరాల మధ్య పీఎన్బీ స్కాం చోటుచేసుకోగా, ఉషా సుమారు 21నెలలపాటు పీఎన్బీకి సీఎండీగా వ్యవహరించారు. 2016లో పీఎన్బీ సీఎండీగా ఉన్న అనంత సుబ్రమణియన్ స్విఫ్ట్ నిబంధనలను ఉల్లంఘించారని సీబీఐ ఆరోపించింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీటులో పీఎన్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బ్రహ్మాజీ రావు, సంజీ శరణ్ లతోపాటు జనరల్ మేనేజర్ నెహల్ అహాద్ తదితరుల పేర్లను చేర్చినట్లు తెలుస్తోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications