బ్యాంకింగ్ మోసాలపై సీబీఐ నజర్.. 12 రాష్ట్రాల్లో సోదాలు.. 14 కేసులు నమోదు..
బ్యాంకింగ్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. 12 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు జరుపుతోంది. 18 నగరాల్లోని 50 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించిన బ్యాంకు మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వివిధ కంపెనీల డైరెక్టర్లు, ప్రమోటర్ల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది.

ఢిల్లీ, ముంబై, లుథియానా, థానే, వల్సాద్, పూనే, పలానీ, గయ, గురుగ్రామ్, ఛండీఘడ్, భోపాల్, సూరత్, కోలార్ తదితర ప్రాంతాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. దాడుల అనంతరం రూ.640 కోట్ల నిధుల గోల్ మాల్కు సంబంధించి సీబీఐ వివిధ కంపెనీలు, వాటి ప్రమోటర్లు, బ్యాంకు అధికారులపై 14 కేసులు నమోదు చేసింది. పలు ప్రాంతాల్లో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications