ర్యాన్ స్కూల్ ఘటన: కీలకమైన సీసీటీవి పుటేజీ స్వాథీనం, ఏమైందంటే?
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన గురుగ్రామ్ బాలుడి హత్య కేసులో కీలకమైన సీసీటీవి పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. చనిపోయేముందు బాలుడి చివరిక్షణాలు భయానకంగా ఉన్నాయని పోలీసులు చెప్పారు.
చనిపోయే సమయంలో రక్తపుమడుగులో ఏడేళ్ళ విద్యార్థి ప్రద్యుమ్నన్ కొట్టుకొంటున్న దృశ్యాలను చూసి చలించిపోయామని పోలీసులు చెప్పారు.

గుర్గావ్ ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ళ బాలుడు ప్రద్యుమన్ ఠాకూర్ దారుణ హత్యకు గురయ్యాడు.ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారడంతో గత ఆదివారం నాడు పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు.
ఈ బాలుడి హత్యపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. తొలుత బాలుడు వాష్రూమ్లోకి వెళ్ళాడు. కొద్దిసేపటికే బస్ కండక్టర్ ఆశోక్కుమార్ అదే వాష్రూమ్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆశోక్ బయటకు వెళ్ళిపోయాడు. ఆశోక్ వెళ్ళిపోయిన తర్వాత ప్రద్యుమన్ మెడపై, గొంతుపై గాయాలతో పాకుతూ బయటకు వచ్చాడు. వాష్రూమ్ డోర్ వద్దే కుప్పకూలి చనిపోయాడు. అధికంగా రక్తస్రావం కావడంతో చనిపోయినట్టుగా వైద్యులు ప్రకటించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications