శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న మహారాష్ట్ర సీఎం (పిక్చర్స్)
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దర్శించుకున్నారు.
సాయంత్రం తిరుమల చేరుకున్న ఆయన మహ ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేశారు. బంగారు వాకిలి చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు.
అంతకుముందు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి ఉత్సవాల్లో వెంకయ్య నాయుడు, పవన్ కళ్యాణ్తో కలిసి పాల్గొన్నారు.
దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి ధ్వజస్థంభానికి మొక్కు..
దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయంలో...
దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో...
దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయ ప్రాంగణంలో అధికారులతో...
దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఫడ్నవీస్కు శాలువా కప్పుతూ...
దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఫడ్నవీస్కు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానిస్తున్న జేఈవో.