ట్రంప్కు చైనా వార్నింగ్: అమెరికా ఆ పని చేస్తే.. ఇక వాణిజ్య యుద్దమే!
చైనాపై చేస్తున్న ఆరోపణలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విచారణకు ఆదేశిస్తే.. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు.
బీజింగ్: అమెరికా-చైనా మధ్య వాణిజ్య వివాదం చెలరేగే దిశగా ఇరు దేశాల మధ్య పరిస్థితులు నెలకొన్నాయి. తమ టెక్నాలజీని, మేథో సంపత్తిని చైనా చోరీ చేస్తుందని అమెరికా అనుమానిస్తుండటంతో ఈ రెండు దేశాల వాణిజ్య సంబంధాలపై అది ప్రభావం చూపనుంది.
ఈ వ్యవహారంపై చైనా మీడియాలో ఆ దేశ ఆర్థిక నిపుణుడు మై జిన్ యూ ఒకరు ఘాటుగా స్పందించారు. చైనాపై చేస్తున్న ఆరోపణలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విచారణకు ఆదేశిస్తే.. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు.

అంతర్జాతీయ వాణిజ్య, ఆర్థిక సహకార సంస్థకు చెందిన అధికారి అయిన మై జిన్.. చైనా డైలీ పత్రికలో ఈ వివాదంపై వ్యాసం రాశారు. అమెరికా టెక్నాలజీని, మేధో సంపత్తిని చైనా చోరీ చేసిందంటూ వాణిజ్య చట్టం 1974లోని సెక్షన్-301 ప్రకారం ట్రంప్ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు ఆ వ్యాసంలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు నిలకడగా ఉన్నాయని, ట్రంప్ విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంటే అది వాణిజ్య యుద్దాన్ని ప్రేరేపించడమే అవుతుందని అన్నారు.
-
ఇరాన్ జీవనాడిపై అమెరికా దెబ్బ- ఓటమిని అంగీకరించిందని ట్రంప్ ప్రకటన -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం












Click it and Unblock the Notifications