వామ్మో..ఏందిదీ, పవిత్ర స్థలంలో కొట్లాట.. కారణమిదే..?
పంజాబ్లో రెండు సిక్కు వర్గాలు గొడవకు దిగాయి. ఫరీద్ కోట గురుద్వారాలో శనివారం ఘర్షణకు దిగాయి. వీరి గొడవకు కారణం నాయకత్వమేనని తెలిసింది. ఇరు గ్రూపులు తీవ్ర కోపంతో ఉన్నాయి. ఆ రెండు గ్రూపులు కత్తి తీసుకొని రావడం కలకలం రేపింది.

ఇరువర్గాలు దాడి చేసుకోవడంతో ఇద్దరు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గురుద్వారా ప్రెసిడెంట్ పదవీ కోసం గొడవ జరిగింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే విషయంలో రగడ ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న కమిటీ, మాజీ కమిటీ సభ్యులు ఘర్షణకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఘటనను జతేదార్ శ్రీ అకాల్ తఖ్త్ సాహిబ్ ఘటనను తీవ్రంగా పరిగణించింది. దర్యాప్తు చేసి.. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీకి నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీచేసింది.
More From
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications