వామ్మో..ఏందిదీ, పవిత్ర స్థలంలో కొట్లాట.. కారణమిదే..?
పంజాబ్లో రెండు సిక్కు వర్గాలు గొడవకు దిగాయి. ఫరీద్ కోట గురుద్వారాలో శనివారం ఘర్షణకు దిగాయి. వీరి గొడవకు కారణం నాయకత్వమేనని తెలిసింది. ఇరు గ్రూపులు తీవ్ర కోపంతో ఉన్నాయి. ఆ రెండు గ్రూపులు కత్తి తీసుకొని రావడం కలకలం రేపింది.

ఇరువర్గాలు దాడి చేసుకోవడంతో ఇద్దరు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గురుద్వారా ప్రెసిడెంట్ పదవీ కోసం గొడవ జరిగింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే విషయంలో రగడ ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న కమిటీ, మాజీ కమిటీ సభ్యులు ఘర్షణకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఘటనను జతేదార్ శ్రీ అకాల్ తఖ్త్ సాహిబ్ ఘటనను తీవ్రంగా పరిగణించింది. దర్యాప్తు చేసి.. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీకి నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీచేసింది.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications