యమునా నదిని శుభ్రం చేసిన పెద్దలు (వీడియో)
న్యూఢిల్లీ: భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన యమునా నదిని పెద్దలు శుభ్రం చేశారు. కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్య నాయుడు, ఉమాభారతీ, నితిన్ గడ్కరీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు గురువారం యమునా నదిని శుభ్రం చేశారు.
ఈ సందర్బంగా కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ భారతదేశంలో యమునా నది ప్రసిద్ధి చెందిందని అన్నారు. యమునా నదిని శుభ్రంగా పెట్టుకుని నది పవిత్రతను కాపాడుకోవాలని, అందుకు అందరి సహకారం కావాలని చెప్పారు.
యుమునా నదిని శుభ్రంగా పెట్టుకోవడానికి ఒక ప్రత్యేక కమిటి ఎర్పాటు చేశారు. ఆరు మంది ఉన్న ఈ కమిటి సభ్యులు నదిని ఏవిదంగా శుభ్రంగా పెట్టుకోవాలి, నీరు కలుషితం కాకుండ ఎలా చూసుకోవాలి అని ఒక నివేదిక తయారు చేసి సెప్టెంబర్ 30వ తేది లోపు కేంద్రానికి సమర్పిస్తుందని వెంకయ్య నాయుడు అన్నారు.
యమునా నదిని శుభ్రంగా పెట్టుకుని ఆ నీటిని ఢిల్లీ ప్రజలకు సరఫరా చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఇదే సందర్బంలో ఉమాభారతీ యమునా నది పవిత్రత గురించి వివరించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications