యడ్యూరప్ప ఎఫెక్ట్: మహత్మాగాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్, జెడి(ఎస్) నేతల ధర్నా
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిజెపి నేత, యడ్యూరప్ప ప్రమాణస్వీకరాం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు విధానసభ ఆవరణలో ఉన్న మహత్మాగాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు.
కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బిజెపికి అవకాశం కల్పిస్తూ గవర్నర్ విజూభాయ్ నిర్ణయం తీసుకొన్నారు. దీంతో గురువారం నాడు ఉదయం కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణం చేశారు.

అయితే యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు విధాన సభ ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట గురువారం నాడు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆశోక్ గెహ్లాట్, మల్లిఖార్జున ఖర్గే, సిద్ద రామయ్య తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు జెడి(ఎస్) నేతలు కూడ ఈ ధర్నాలో పాల్గొన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications