ధమ్కీ: కాంగ్రెసుతో నేషనల్ కాన్ఫరెన్స్ కటీఫ్కు రెడీ

ఎప్రిల్ - మే నెలల్లో లోకసభ ఎన్నికలు, ఈ ఏడాది అక్టోబర్ -నవంబర్ నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థితిలో రాష్ట్రంలో 700 కొత్త పాలనా విభాగాలను ఏర్పాటు చేయాలని ఒమర్ అబ్దుల్లా తలపెట్టారు. ఈ ఆలోచనను కాంగ్రెసు రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా వ్యతరేకిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య తెగదెంపులు చేసుకునే పరిస్థితి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ అంబికా సోనీ, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు సైఫుద్దీన్ సోజ్, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, ఒమర్ సోమవారంనాడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా ఏ విధమైన పరిష్కారం లబించలేదు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి కలిసి వచ్చే పథకాన్ని కాంగ్రెసు వ్యతిరేకించడం ఎన్సి వర్గాలకు రుచించడం లేదు. కాంగ్రెసు తీరు పట్ల ఒమర్ అబ్దుల్లా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈ స్థితిలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనలోపడినట్లు చెబుతున్నారు. తద్వారా లోకసభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు వచ్చేలా ఒమర్ అబ్దుల్లా చూస్తున్నట్లు చెబుతున్నారు. ఒమర్ అబ్దుల్లా రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications