మన్మోహన్ పై కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి, ఆర్ బి ఐ గవర్నరే కారణమా?
ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వెనుకేసురావడాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి సందీప్ దీక్షిత్ తప్పుబట్టారు.
న్యూఢిల్లీ :రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వెనుక వేసుకురావడం సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు.
ఆర్ బి ఐ గవర్నర్ ను ప్రశ్నించే హక్కు పార్లమెంట్ కమిటీలకు ఉంటుందని మాజీ ఎంపి సందీప్ దీక్షిత్ చెప్పారు.ఈ విషయమై మన్మోహన్ సింగ్ ఉర్జిత్ ను వెనుకేసుకు రావడం సరైందికాదన్నారు.

మన్మోహన్ సింగ్ అంటే తనకు గౌరవమని చెప్పారు. ఆర్ బి ఐ గవర్నర్ ను ఆయన వెనుకేసుకు రావడం సమంజసం కాదన్నారు. ప్రశ్నించే హక్కు ఎంపిలకు ఉందన్నారు.
ఆర్ బి ఐ లాంటి సంస్థలు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సి ఉందన్నారు.పాత నగదు నోట్ల రద్దు వివరణ పై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఎదుట హజరైన ఉర్జిత్ కు మన్మోహన్ సింగ్ అండగా నిలిచారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications